- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 10,603 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 88 మంది వైరస్ నుంచి కోలుకోలేక మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,884 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 99,129 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 3,21,754 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.
Next Story