- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్:ఏపీలో నేటితో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. సాయంత్రం 5గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 8,773 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వార్డు మెంబర్లకు 25,519 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు తొలి విడత ఎన్నికల నామినేషన్లను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి4 న మద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
Next Story