- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ క్రైమ్బ్యూరో: రాష్ట్రంలో మరోసారి పెద్దఎత్తున కానిస్టేబుళ్ల నియామకాలు చేపడుతామని హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో 1,162మంది ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ శాంతిభద్రతలకు పెద్ద పెట వేశారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు ఆదర్శంగా ఉన్నారని, సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచంలోనే హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు. త్వరలో పూర్తికానున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్తో నేరాలను నియంత్రిస్తామన్నారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ అకాడమీ ఇంచార్జ్ డైరెక్టర్ కె. శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Next Story