- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్:
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు మంగళవారం మందుపాతర పేల్చారు. బసగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెడగెల్లూరులోని గోల్కొండ కొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులకు చెందిన రమేశ్ భండారి, రమేశ్ హేమ్లాలు గాయపడ్డారు. కాగా వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన ఒకరు చనిపోయారు. ఘటనా స్థలం నుండి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిత్యావసరాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story