ఏసీబీ వలలో రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసర్

by  |
ఏసీబీ వలలో రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. రంగారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలో ల్యాండ్ సర్వేయర్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న వెంకటేశ్వర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ వ్యక్తికి భూమి కొలతల రిపోర్టు ఇవ్వడానికి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసిన వెంకటేశ్వరస్వామి.. గతంలోనే 10 వేలు తీసుకున్నాడు. మిగతా 5 వేలు ఈ రోజు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.



Next Story

Most Viewed