- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఆంధ్రా ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు ఆదివారం రెచ్చి పోయారు. భద్రతా బలగాలే టార్గెట్గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ గాయాల పాలయ్యారు. దీంతో అతన్ని సమీపంలోని రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. ఒడిశా మల్కాన్ గిరి జిల్లా దాల్ దాలీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story