మున్సిపోల్స్: ఓటేసిన లక్ష్మారెడ్డి

by  |
మున్సిపోల్స్: ఓటేసిన లక్ష్మారెడ్డి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మున్నిపల్ ఎన్నికలలో భాగంగా జడ్చర్ల 24వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆయన సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి, కుమారుడు స్వరణ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు జడ్చర్ల మున్సిపాలిటీలో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లకు ఇబ్బందులు ఉండకుండా అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్లలో టెంట్లు వేశారు. ఓటర్లు శానిటేషన్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. కోవిద్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టారు. ఇక జడ్చర్ల మున్నిపాలిటీలో ఉదయం 11 గం. వరకు 23% పోలింగ్ నమోదు



Next Story