- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పున్నూర్ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో కూంబింగ్ నిర్వహస్తున్న పోలీసు బృందాలపై వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మరణించింది. మిగతా దళ సభ్యులు కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు, వారు వినియోగించి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story