- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీలో అందరితో కలిసి పనిచేస్తానని ఎల్.రమణ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న అనంతరం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలోనే కలిసిరావాలని కోరినప్పుడు సమయానుకూలంగా వస్తానని తెలిపానని.. అందుకే ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరుతున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సమాజ అభివృద్ధి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సాగుతున్న కేసీఆర్ నాయకత్వంలో కలిసి నడిచేందుకే టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు.
Next Story