కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-07-09 23:35:04  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం హుస్సేన్ అనే ఓ వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అయితే ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్టు ఇంకా రాలేదు. కానీ, అతను ఈలోగా ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు కరోనా సోకిందనే భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.</p>

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం హుస్సేన్ అనే ఓ వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అయితే ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్టు ఇంకా రాలేదు. కానీ, అతను ఈలోగా ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు కరోనా సోకిందనే భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

Next Story