- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇంచార్జ్ చంద్రమౌళి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళి మృతి పట్ల సీఎం జగన్, మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన చంద్రమౌళి.. చంద్రబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరగా, ఆయన తరఫున వైసీపీ నాయకులే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.
Tags: kuppam ycp incharge, chandramouli, dead, hyd
Next Story