- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్ ప్రతినిధి: అడ్వకేట్ దంపతుల హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆడియో టేపులు వైరల్ అవుతుండగా, ఇప్పుడు వీరి హత్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కుంట శ్రీనుకు సంబంధించిన ఆడియో వైరల్గా మారింది. ఈ ఆడియోలో కుంట శ్రీను ఇనుముల సతీష్ ని చంపడానికి సుపారీ మాట్లాడుతున్నట్టుగా వైరల్ అవుతోంది. అతనిని చంపి కనపించకుండా మిస్సింగ్ కేసులా మార్చాలని, గవర్నమెంటే మనది ఎవ్వడూ ఏం పీకలేడు అంటూ మాట్లాడుతున్న ఈ ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఆడియో క్లిప్ వినడానికి క్రింద క్లిక్ చేయండి.
Next Story