- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ మొట్టమొదటి సారి ఎంజీఎంలోని కొవిడ్ వార్డులో అడుగు పెట్టారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి బాధితులను పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. అదనంగా 150 పడకలను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైన ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీకేఎం ను ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిగా అభివృద్ధి చేసి త్వరలో ససూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభిస్తామన్నారు.
Next Story