మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించిన కేటీఆర్

by  |
మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్ : మంత్రి కేటీఆర్ గురువారం మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించారు. ఈరోజు 30 బస్సులను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొదటి దశలో జిల్లాకు ఒక బస్సు చొప్పున కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇలా జిల్లాకు ఒక మొబైల్ బస్సు కేటాయించడం దేశంలోనే మొదటిసారి అని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే జిల్లాకు రెండు బస్సులను కేటాయించనున్నట్టు వెల్లడించారు.



Next Story

Most Viewed