- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మంత్రి కేటీఆర్ గురువారం మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించారు. ఈరోజు 30 బస్సులను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొదటి దశలో జిల్లాకు ఒక బస్సు చొప్పున కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇలా జిల్లాకు ఒక మొబైల్ బస్సు కేటాయించడం దేశంలోనే మొదటిసారి అని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే జిల్లాకు రెండు బస్సులను కేటాయించనున్నట్టు వెల్లడించారు.
Next Story