- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. భారీ వర్షాలకు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని సూచించారు. దీంతో ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు. కరోనా మహమ్మారి మూలంగా ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు అంటువ్యాధుల వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని, దీంతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
Next Story