కరోనాను జయించిన కృనాల్ పాండ్యా..

by  |
Indian cricketers
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో టీ-20 సిరీస్ జరుగుతుండగా తొలి మ్యాచ్ తరువాత కృనాల్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా జయించిన కృనాల్ తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అంతేకాకుండా తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన 8 మంది ఆటగాళ్లు కూడా ఐసోలేషన్‌కు వెళ్లారు. శ్రీలంకంతో జరిగిన టీ-20లో భారత్ పరాజయం పొందిన విషయం విధితమే.


Next Story