నిర్మాతలకు మహేశ్ హీరోయిన్ రిక్వెస్ట్..

by  |
నిర్మాతలకు మహేశ్ హీరోయిన్ రిక్వెస్ట్..
X

మహేశ్ బాబు ‘వన్(నేనొక్కడినే)’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కృతిసనన్. ప్రస్తుతం విభిన్న పాత్రలతో బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. లాక్‌డౌన్ కారణంగా కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న కృతి.. సినీ వర్కర్ల కష్టాలు చూసి చలించిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భామ.. దయచేసి వర్కర్లను మోసం చేయకుండా వారి డబ్బులు వారికి చెల్లించాలని నిర్మాతలను కోరుతోంది. సినీ, టీవీ వర్కర్స్ అసోసియేషన్.. మోసపోతున్న కార్మికులకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేసింది.

Next Story

Most Viewed