- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మహేశ్ బాబు ‘వన్(నేనొక్కడినే)’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కృతిసనన్. ప్రస్తుతం విభిన్న పాత్రలతో బాలీవుడ్లో దూసుకుపోతోంది. లాక్డౌన్ కారణంగా కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న కృతి.. సినీ వర్కర్ల కష్టాలు చూసి చలించిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భామ.. దయచేసి వర్కర్లను మోసం చేయకుండా వారి డబ్బులు వారికి చెల్లించాలని నిర్మాతలను కోరుతోంది. సినీ, టీవీ వర్కర్స్ అసోసియేషన్.. మోసపోతున్న కార్మికులకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేసింది.
Next Story