- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : నెట్ఫ్లిక్స్లో రిలీజైన ‘మిమి’తో సక్సెస్ అందుకున్న కృతి సనన్.. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు లైన్లో పెట్టింది. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగ్తో బిజీగా ఉన్న భామ.. ‘గణపత్’ సీక్వెల్ కోసం చాలా కష్టపడుతోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ చేయాల్సి ఉండగా.. ఇందుకోసం ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ మేరకు డర్ట్ బైకింగ్ను డెడికేషన్తో నేర్చుకుంటున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఆలోపు ఇందులో ప్రొఫెషనల్ రైడర్గా మారాలని, మొత్తం మీద డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తానని వివరించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్లో రేసర్గా కనిపించిన కృతి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ‘ఆదిపురుష్, గణపత్’ సీక్వెల్తో పాటు ‘భేడియా, బచ్చన్ పాండే’ సినిమాల్లోనూ నటించనుంది కృతి.