- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏపీ రాజధాని తరలింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సీఎం జగన్కు లేఖ రాసిన ఆయన నూతన రాజధాని భూముల స్వీకరణలో దేవాలయాల భూములకు మినహాయింపు ఇవ్వడాన్ని అభినందించారు. అంతేకాకుండా దేవాలయాల భూముల పరిరక్షణకు ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. హిందూ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఇతర మతస్తుల వారిని ఇతర విభాగాలను కేటాయించాలని కూడా కృష్ణారావు లేఖలో పొందుపరిచనట్టు సమాచారం.
Next Story