ఆదివారం నుంచి అది బంద్?

by Shyam |   (  Updated:2020-07-09 23:39:13  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ఆదివారం నుంచి కొత్తపేట గడ్డి అన్నారం పండ్లమార్కెట్ బంద్ కానున్నట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్నందున మార్కెట్ ను మూసివేయాలని నిర్ణయించారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు వ్యాపారులు మార్కెట్ కు రావొద్దని కమిటీ సూచినంట్లు తెలిసింది.</p>

ఆదివారం నుంచి అది బంద్?
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం నుంచి కొత్తపేట గడ్డి అన్నారం పండ్లమార్కెట్ బంద్ కానున్నట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్నందున మార్కెట్ ను మూసివేయాలని నిర్ణయించారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు వ్యాపారులు మార్కెట్ కు రావొద్దని కమిటీ సూచినంట్లు తెలిసింది.

Next Story