కరీంనగర్ జిల్లాలో ప్రముఖ వ్యక్తి మృతి

by  |
కరీంనగర్ జిల్లాలో ప్రముఖ వ్యక్తి మృతి
X

దిశ, కరీంనగర్: కొత్తపల్లి మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ బండ రాధ హఠాన్మరణం చెందారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాధ నూతనంగా ఏర్పడిన మునిసిపల్ లో వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురై మృతిచెందారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed