- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 1,853.5 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 16 శాతం వృద్ధి అని బ్యాంకు తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి రూ. 4,007 కోట్లకు చేరుకుందని, అదేవిధంగా డిసెంబర్ నాటికి స్థూల ఎన్పీఏల నిష్పత్తి 3.27 శాతంగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో బ్యాంకు 4.5 శాతంతో వరుస త్రైమాసిక వృద్ధిని సాధించిందని, ఇది ఇప్పటివరకు ఆదాయలను వెల్లడించిన బ్యాంకుల కంటే మెరుగైనదని బ్యాంకు పేర్కొంది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు నిర్వహణ లాభం 29 శాతం పెరిగి రూ. 3,083 కోట్లకు చేరుకుందని ఎక్స్ఛేంజె ఫైలింగ్లో వెల్లడించింది.
Next Story