- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మెదక్ : కొండపోచమ్మ సాగర్ కుడికాలువకు గండి పడింది. సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడి గోదారి జలాలు గ్రామంలోకి చేరాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలు, కూరగాయల తోటలు నిటితో నిండిపోయాయి. గ్రామంలోకి చేరిన నీటితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలేత్తాయి. ఉదయం పూట కావడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలియజేయడంతో అధికారులు నీటిని నిలిపి వేసిశార
Next Story