'ఆ నెమలిని అధికారులకు అప్పగించండి'

by  |
ఆ నెమలిని అధికారులకు అప్పగించండి
X

దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సపలిటీ జనారణ్యంలోకి సోమవారం జాతీయ పక్షి నెమలి వచ్చింది. గమనించిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ ఎంఎన్నార్ జ్యోతికి సమాచారమందించారు. ఆ నెమలిని జిల్లా అటవీ శాఖాధికారులకు అప్పగించాలని సిబ్బందిని ఆదేశించింది. దీంతో వారు ఆ నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

Next Story