- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సపలిటీ జనారణ్యంలోకి సోమవారం జాతీయ పక్షి నెమలి వచ్చింది. గమనించిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ ఎంఎన్నార్ జ్యోతికి సమాచారమందించారు. ఆ నెమలిని జిల్లా అటవీ శాఖాధికారులకు అప్పగించాలని సిబ్బందిని ఆదేశించింది. దీంతో వారు ఆ నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
Next Story