- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భువనగిరి: రైతులకోసం అవసరమైతే జైలుకు వెళతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయా లని రైతులకు మద్దతుగా జాతీయ కాంగ్రెస్ పిలుపుమేరకు చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో రైతు ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. అసెంబ్లీ నుంచి రాజ్భవన్కు ర్యాలీగా బయలు దేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం నియంత పాలనను తలపిస్తోందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.
Next Story