- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆసిఫాబాద్ రూరల్ : కొమురం భీం ప్రాజెక్ట్ రెండు గేట్లను శనివారం రాత్రి 9 గంటలకు ఎత్తనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి నీరు బయటకు వదులుతున్నామని అధికారులు పేర్కొన్నారు.
ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తడం వల్ల 5,600 క్యూసెక్కుల నీరు బయటకు వదిలివేయనున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Next Story