డెత్‌ ఓవర్లలో మెరిసిన రస్సెల్.. ఢిల్లీ టార్గెట్ 155

by  |
డెత్‌ ఓవర్లలో మెరిసిన రస్సెల్.. ఢిల్లీ టార్గెట్ 155
X

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ వేదికగా జరగుతున్న ఐపీఎల్ 25వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ యావరేజ్ స్కోర్ (154) చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రూ రస్సెల్ (45 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌‌తో ఆకట్టుకున్నాడు. మరో బ్యాట్స్‌మాన్ శుభ్‌మన్ గిల్ బాల్ టు బాల్ ఆడుతూ.. (43) పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మాన్‌లు నితీష్ రానా(15), రాహుల్ త్రిపాఠి(19), ఇయాన్ మోర్గాన్(0), సునీల్ నరైన్(0), దినేష్ కార్తీక్(14), ప్యాట్ కమ్మిన్స్ (11 నాటౌట్)‌ పరుగులు చేశారు. దీంతో 6 వికెట్ల నష్టానికి కోల్‌కతా నైట్ రైడర్స్ 154 పరుగులు చేసింది.



Next Story

Most Viewed