- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ వేదికగా జరగుతున్న ఐపీఎల్ 25వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ యావరేజ్ స్కోర్ (154) చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో ఆండ్రూ రస్సెల్ (45 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మరో బ్యాట్స్మాన్ శుభ్మన్ గిల్ బాల్ టు బాల్ ఆడుతూ.. (43) పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మాన్లు నితీష్ రానా(15), రాహుల్ త్రిపాఠి(19), ఇయాన్ మోర్గాన్(0), సునీల్ నరైన్(0), దినేష్ కార్తీక్(14), ప్యాట్ కమ్మిన్స్ (11 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 6 వికెట్ల నష్టానికి కోల్కతా నైట్ రైడర్స్ 154 పరుగులు చేసింది.
Next Story