- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దౌల్తాబాద్: మంత్రి హరీశ్ రావును గురువారం కొడంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కలిసి తన నియోజకవర్గంలోని బాలంపేట్, దుద్యల్, భూనిడ్ హుస్నాబాద్, రుద్రారం గ్రామ పంచాయతీలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లను ప్రారంభించాలని మంత్రిని కోరాడు. ఎంపీపీ ముద్దప్ప దేశముఖ్ కూడా మంత్రిని కలిసి హెల్త్ సెంటర్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయంలో మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని, త్వరలో ప్రైమరీ హెల్త్ సెంటర్లను ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.
Next Story