- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని, అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ప్రొఫెసర్ కోదండం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారని, వెంటనే తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. ఆగస్టు 15న ప్రసంగంలో కేసీఆర్ కరోనా ఉచిత వైద్యంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో ఆందోళనలు చేపడతామని, రేపు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Next Story