- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును ఏపీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల వెల్లంపల్లి తండ్రి సూర్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో విజయవాడలోని బ్రహ్మణవీధిలోని వెల్లంపల్లి ఇంటికి వెళ్లిన మంత్రులు.. సూర్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అటు ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కూడా వెల్లంపల్లిని పరామర్శించారు.
Next Story