వేటాడుతున్న పంజాబ్ పులులు

by  |
వేటాడుతున్న పంజాబ్ పులులు
X

దిశ, వెబ్‌డెస్క్: 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ‌ఎలెవన్ పంజాబ్ వేటాడుతోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్ తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. తొలి 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 106/0గా ఉంది. ఇందులో కేఎల్ రాహుల్(54), మయాంక్ అగర్వాల్ (51) పరుగులతో క్రీజులో ఉన్నారు.



Next Story

Most Viewed