- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. రూ.1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో కిటెక్స్ కంపెనీ రాష్ట్రంలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తంచేసింది.
కేరళ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కిటెక్స్ కంపెనీ.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో వెయ్యి కోట్ల భాగస్వామ్యం నెలకొల్పేందుకు సిద్ధపడింది. ఈ మేరకు శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు.
Next Story