- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన విషయం తెలిసిందే. సహాయ మంత్రి నుంచి కేంద్రమంత్రిగా ప్రమోషన్ ఇస్తూ.. మోడీ రెండు శాఖలను కేటాయించడం విశేషం. మోడీ కేబినెట్లో సాంస్కృతిక, టూరిజం ఈశాన్య రాష్ట్రాలను కేటాయించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర టూరిజం, కల్చరల్ మంత్రిగా 10.30 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు. అలాగే, 11. 30 గంటలకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను స్వీకరించనున్నారు కిషన్ రెడ్డి.
Next Story