- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారత దేశాన్ని చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. టీఆర్ఎస్ నేతలు అనవసర రాజకీయాలు ఆపితేనే తెలంగాణకు లాభం చేకూరుతోందన్నారు. అడగక ముందే NCDC సెంటర్ను హైదరాబాద్కు కేటాయించామన్న కిషన్ రెడ్డి.. అందుకు భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. అలాగే, బీబీనగర్ ఎయిమ్స్ భవనాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికే అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story