- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరానికి టీఆర్ఎస్ చేసేందేమి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం ఇప్పుడు ప్రభుత్వం తాయిలాలను ప్రకటిస్తోందని తెలిపారు. హామీల అమలులో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందని చెప్పారు. హైదరాబాద్కు ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంల వల్లే పాతబస్తీకి మెట్రో రాలేదని అన్నారు.
Next Story