ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలి

by  |
ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరానికి టీఆర్ఎస్ చేసేందేమి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం ఇప్పుడు ప్రభుత్వం తాయిలాలను ప్రకటిస్తోందని తెలిపారు. హామీల అమలులో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందని చెప్పారు. హైదరాబాద్‌కు ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంల వల్లే పాతబస్తీకి మెట్రో రాలేదని అన్నారు.


Next Story

Most Viewed