- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ రూరల్ : కేంద్రం కొంటున్నా వరిని సాగు చేయవద్దు అనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు.? అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఉరి తాళ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ హమీ నుండి తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో వరిసాగు వద్దని చెప్తున్నారన్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా కలెక్టర్లు మాట్లాడటం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరిని వద్దనడం సరికాదన్నారు.
Next Story