- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కడప జిల్లా రాజుపాలెం మండలం వెంగలాయపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంగలాయపల్లెకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు తనీష్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి డబ్బులు సమకూర్చుకునే లోపే చిన్నారిని చంపేశారు. గ్రామంలోని అంకాలమ్మ గుడి సమీపంలో బాలుడి గొంతుకోసం కిరాతకంగా హత్య చేశారు. క్షుద్ర పూజల కోసమే బాలుడిని చంపేశారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
Next Story