- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు సడలిస్తుండటంతో పరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఉన్న ప్రముఖ కార్ల కంపెనీ కియాలో ఉత్పత్తి ప్రారంభమైందని పరిశ్రమ పీఆర్వో రమేష్ తెలిపారు. ప్రస్తుతం 700 మంది సిబ్బందితో ఈ నెల 7 నుంచి కార్ల ఉత్పత్తిని ప్రారంభించినట్లు రమేష్ పేర్కొన్నారు. కాగా, లాక్డౌన్ కారణంగా 42 రోజుల పాటు కియా కార్ల పరిశ్రమ మూతపడింది.
Next Story