- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ శాసనసభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆమె తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా.. పర్యటనలు రద్దు చేసుకున్నారు. తీవ్రమైన తలనొప్పితో పాటు, బీపీ హెచ్చుతగ్గుల మూలంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు సమాచారం. స్థానిక వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో తన నివాసంలోనే చికిత్సతో పాటు, విశ్రాంతి పొందుతున్నారు.
Next Story