- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం బాలిక విషయంలో.. పోలీసుల అత్యుత్సాహం
by Sridhar Babu |
<p>దిశ, వెబ్డెస్క్: ఖమ్మం నగరంలో అమానుషానికి గురైన పదమూడేళ్ల బాలిక మోతె నర్సమ్మ హైదరాబాద్లో చికిత్స పొందుతూ.. మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మైనర్ బలిక ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కుటుంబసభ్యులు లేకుండానే హడావుడిగా పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం హుటాహుటిన ఉస్మానియా మార్చురీ నుంచి మృతదేహాన్ని తరలించారు. దీంతో పోలీసుల తీరుపై మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఖమ్మం నగరంలో అమానుషానికి గురైన పదమూడేళ్ల బాలిక మోతె నర్సమ్మ హైదరాబాద్లో చికిత్స పొందుతూ.. మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మైనర్ బలిక ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కుటుంబసభ్యులు లేకుండానే హడావుడిగా పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం హుటాహుటిన ఉస్మానియా మార్చురీ నుంచి మృతదేహాన్ని తరలించారు. దీంతో పోలీసుల తీరుపై మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






