- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఖమ్మం నగరంలో అమానుషానికి గురైన పదమూడేళ్ల బాలిక మోతె నర్సమ్మ హైదరాబాద్లో చికిత్స పొందుతూ.. మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మైనర్ బలిక ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కుటుంబసభ్యులు లేకుండానే హడావుడిగా పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం హుటాహుటిన ఉస్మానియా మార్చురీ నుంచి మృతదేహాన్ని తరలించారు. దీంతో పోలీసుల తీరుపై మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story