ఖమ్మం బాలిక విషయంలో.. పోలీసుల అత్యుత్సాహం

by  |
ఖమ్మం బాలిక విషయంలో.. పోలీసుల అత్యుత్సాహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం నగరంలో అమానుషానికి గురైన పదమూడేళ్ల బాలిక మోతె నర్సమ్మ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ.. మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మైనర్ బలిక ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కుటుంబసభ్యులు లేకుండానే హడావుడిగా పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం హుటాహుటిన ఉస్మానియా మార్చురీ నుంచి మృతదేహాన్ని తరలించారు. దీంతో పోలీసుల తీరుపై మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed