- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏపీలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామంపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైరిగ్గా స్పందించారు. సీఈసీ మార్పుపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన నాని… కొత్తగా నియమితులైన ఎలక్షన్ కమిషనర్ను తమిళనాడు నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చినట్టే వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన మన రాష్ట్రాల వారిని కూడా తీసుకురావచ్చు కదా? అంటూ సీఎం జగన్కు సూచించారు.
tags: kesineni nani, tdp, tdp mp, vijayawada, twitter
Next Story