- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తిరువనంతపురం : కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళకు చెందిన సీపీఐ(ఎం) నాయకుడు, మాజీ ఎంపీ జోయ్స్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనకింకా పెళ్లికాలేదని, యువతులు ఆయనతో జాగ్రత్తగా మెలగాలని సూచించారు. ఇడుక్కిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జార్జ్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ కేవలం గర్ల్స్ కాలేజీలకు మాత్రమే వెళ్తుంటారు. అక్కడికి వెళ్లి వారు ఎలా వంగాలి (బెండ్)..? ఎలా నిలబడాలి (స్టాండ్)..? అనే విషయాలపై బోధిస్తారు. దయచేసి ఆయన (రాహుల్ గాంధీ) ముందు వంగడం కానీ, నిలబడటం గానీ చేయకండి. అసలే ఆయనకింకా పెళ్లి కాలేదు. జాగ్రత్త..’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఓడిపోతామని తెలిసే సీపీఐ(ఎం) ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Next Story