- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనం కోసం శని, ఆదివారాల్లో మూడు వేల మంది భక్తులకు అనుమతిచ్చారు. మిగతా రోజుల్లో ప్రతి రోజు రెండు వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చారు. అయ్యప్ప దర్శనం కోసం ఆన్లైన్లోనే టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. శబరిమల మార్గంలో కరోనా టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
Next Story