- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేరళ సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రమంలో మరో రెండు నెలల పాటు కరెంట్ బిల్లులను వసూలు చేయడం లేదని తెలిపారు. కరెంట్ బిల్లులు కట్టాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేయవద్దని సూచించారు.
అలాగే బ్యాంకులకు కూడా పినరయి విజయన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను అనుభవిస్తున్నారని, వారి నుంచి లోన్ల రికవరీని బంద్ చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పోలీసులు అన్ని విధాలా సహకరిస్తారని, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తారని స్పష్టం చేశారు.
Next Story