- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్ధిపేట: జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల కోసం అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయినట్టు ప్రిన్సిపల్ మార్కండేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యాలయంలో ఒకటో తరగతిలో 40 సీట్లకు అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాదదికరోనా నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలయ్యిందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ షెడ్యూల్ ప్రకారం జులై 20 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 7 వరకు జరుగుతుందని తెలిపారు. అడ్మిషన్లు కావలసినవారు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Next Story