- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. 28ఎకరాల ల్యాండ్ వ్యవహారంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ. కోటి 10 లక్షల నగదును లంచం రూపంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఏఎస్రావునగర్లోని తన నివాసంలో రెడ్ హ్యాడెండ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఎమ్మార్వో కార్యాలయం, నాగరాజు నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
Next Story