- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కర్నూలు జిల్లాలోని డోన్ మున్సిపాలిటీని మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డికి దానమిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. డోన్లో ఆయన మాట్లాడుతూ, డోన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. మున్సిపాలిటీలోని 32 వార్డుల పరిధిలో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ 32వార్డులను బుగ్గనకు దానం చేస్తున్నామని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు టీడీపీకి రాజీనామాపై తనతో ఇంకా చర్చించలేదని ఆయన తెలిపారు.
Tags: kurnool, tdp, dhone, ke krishnamurthy,local body elections, municipal elections
Next Story