- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో రైల్ మరో శుభవార్త అందించింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణికులకు మెట్రో సేవలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ఈ మెట్రో లైన్కు పచ్చజెండా ఊపనున్నారు. జేబీఎస్ నుంచి బయల్దేరే ఈ రైలు.. సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మీదుగా ఎంజీబీఎస్ చేరుకుంటుంది.
Next Story