- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దుబాయ్లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబురాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అక్కడికి శనివారం చేరుకున్నారు. ఆమెతో పాటు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎంపీ సురేష్ రెడ్డి, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జాజాల సురేందర్, షకీల్, డా. సంజయ్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవాస తెలంగాణ బిడ్డలు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ సంఘాలు, జాగృతి ప్రతినిధులు దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో స్వాగతం పలుకుతూ.. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.
Next Story