- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కర్నాటకలో సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, కరోనా కట్టడి కోసం కర్నాటకలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రూ. 1200 కోట్లతో సీఎం ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఉద్యానవన రైతులకు హెక్టారుకు నెలకు రూ. 10వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. అలాగే ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు నెల రూ. 3వేలు, వీధి వ్యాపారులకు నెలకు రూ. 2వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు పేర్కొన్నారు.
Next Story